చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 22
మద్రాసు దినోత్సవం
1860: నిప్కోడిస్క్ ను కనుగొన్న పాల్ గోటిలిబ్ నిప్కోజననం.
1864: మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
1869: హైదరాబాదు నగర పోలీసు కమీషనర్ (కొత్వాల్) పదవికి నియమితుడైన మొదటి హిందువు పింగళి వెంకట రామారెడ్డి జననం (మ.1953).
1922: అల్లూరి సీతారామరాజు ద్వారా మన్యం విప్లవం ప్రారంభించబడినది.
1924: ప్రముఖ హిందీ కవి హరిశంకర్ పరసాయి జననం.(మ.1995)
1932: టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది.
1933: భారతీయ నృత్యకారుడు, నటుడు గోపీకృష్ణ జననం (మ.1994).
1955: తెలుగు సినిమా కథానాయకుడు, కాంగ్రెసు పార్టీ నాయకుడు మరియు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి జననం.
1964: ప్రముఖ రంగస్థల నటీమణి రేకందాస్ గుణవతి జననం.
2014: ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి మరణం (జ.1932).
Comments
Post a Comment