చరిత్రలో ఈరోజు / ఆగష్టు 11
సంఘటనలు
2008: బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్కు ఇదే తొలిసారి
2010: విశాఖపట్నం బార్ అసోసియేషన్కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి.
2013: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.
జననాలు సవరించు
1926: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత. (మ.1884)
1949: దువ్వూరి సుబ్బారావు, ఖమ్మం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా (2008 - 2013) పనిచేశాడు.
1950: మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు మరియు నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు.
మరణాలు
1946: బత్తిని మొగులయ్య గౌడ్, తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు.
1962: పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, ప్రముఖ రచయిత, సాహితీకారుడు. (జ.1900)
2000: పైడి జైరాజ్, భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1909).
2012: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకుడు, భాషాశాస్త్ర అధ్యాపకుడు. (జ.1928)
2016: యాదాటి కాశీపతి
అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు మరియు రచయిత.
2016: ఇచ్ఛాపురపు రామచంద్రం, ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. (జ.1940)
♦జాతీయ / snta దినాలు
♦1960 - చాద్ స్వాతంత్ర్యదినోత్సవము.
Comments
Post a Comment