Skip to main content

అవార్డులు - విభాగాలు

ఏ అవార్డు దేనికి ?

1) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు – సినిమా రంగం

2) శంకర్ అవార్డు – భారతీయ తత్వశాస్త్రం, సంస్కృతి, కళలు

3) కబీర్ సమ్మాన్ – సామాజిక సేవ, మత సామరస్యం

4) అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి – గాంధీ బాటలో నడుస్తూ ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో కృషి చేసిన వారికి

5) భారత రత్న – దేశానికి సేవ చేసిన వారికిచ్చే అత్యున్నత అవార్డు

6) పద్మ భూషణ్ – దేశంలో మూడో అత్యున్నత అవార్డు

7) పద్మ విభూషణ్ – దేశంలో రెండో అత్యున్నత అవార్డు ప్రభుత్వ సర్వీసులతో పాటు ఇతర రంగాల్లో సేవ చేసినవారికి ఇచ్చేది

8) పద్మ శ్రీ – పరిశ్రమలు, సామాజిక సేవ, విద్య, సాహిత్యం, కళలు, సైన్స్, మెడికల్, స్పోర్ట్స్, ప్రజా సంబంధాల్లో సేవ చేసిన వారికి ఇచ్చేది

9) ద్రోణాచార్య అవార్డు – క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే గురువులకు

10) ధ్యాన్ చంద్ – దేశంలోనే క్రీడల్లో ప్రతిభ కనబరచిన వారికి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు

11) రాజీవ్ గాంధీ ఖేల్ రత్న – క్రీడల్లో దేశంలో అత్యున్నత అవార్డు

12) జ్ఞాన్ పీఠ్ అవార్డు – సాహిత్యంలో

13) వ్యాస్ సమ్మాన్ – హిందీ భాషా సాహిత్యం

14) సరస్వతీ సమ్మాన్ – రాజ్యాంగంలోని షెడ్యూల్ VIIకింద గుర్తించిన భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి

15) పరమ్ వీర్ చక్ర – యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే దేశంలోనే అత్యన్నత అవార్డు

16) మహావీర్ చక్ర – ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లో పనిచేసే సైనికుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేవారికి ఇచ్చేది

17) వీర్ చక్ర – దేశంలో రెండో అత్యున్నత సైనిక అవార్డు

18) అశోక్ చక్ర – దేశం కోసం ప్రాణాలు అర్పించిన లేదా ప్రాణాలకు తెగించిన పోరాడిన వీర జవాన్లకు ఇచ్చేది

19) అర్జున్ అవార్డు – క్రీడా రంగం

20) కళింగ అవార్డు – సైన్స్ రంగం

21) ధన్వంతరి అవార్డు – మెడికల్ సైన్సెస్

22) భట్నానగర్ – సైన్స్ రంగం

23) వాచస్పతి సమ్మాన్
            

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...