చరిత్రలో ఈ రోజు/జూలై 11
మంగోలియా జాతీయదినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం.
1907 : ప్రముఖ రంగస్థల నటుడు, తెలుగు సినీ నటుడు సి.యస్.ఆర్. ఆంజనేయులు జననం (మ.1963).
1955 : భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
1964 : ప్రసిద్ధి పొందిన ప్రముఖ తెలుగు మరియు తమిళ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ జననం.
1987 : ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. అందుకే, ఈ రోజును ప్రపంచ జనాభా దినోత్సవం గా 1987 నుంచి జరుపు కుంటున్నారు.
2007 : తెలుగు సినిమా నటుడు శ్రీధర్ మరణం (జ.1939).
Comments
Post a Comment