Skip to main content

General Knowledge


Q. కాయలను పండ్లుగా మార్చే ''కాల్షియం కార్భైడ్‌''ను నిషేధించిన తాజా రాష్ట్రం ఏది?-
A.ఆంధ్రప్రదేశ్‌
Q. సీ.బీ.ఐ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తున్నారు?-
A.ఏప్రిల్‌ 1
Q. మార్చి 19, 2012న ముంబాయిలో ఆవిష్కరించబడిన ''రిలయన్స్‌ దృష్టి అనునది దేశంలోని తొలి...?-
A.బ్రెయిలీ వార్తా పత్రిక
Q. రీశాట్‌ -1, 8 పరిజ్ఞానం ఉపయోగపడు రంగం ఏది?-
A.విపత్తుల నిర్వహణ
Q . ''జాయిస్‌ బందా'' ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు?-
A.మలావి
Q. ''గేట్స్‌- ఇన్నోవేషన్‌'' అవార్డుకు ఎంపికైన మొట్ట మొదటి వ్యక్తి ఎవరు?-
A.నితీష్‌కుమార్‌
Q.  కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?-
A.ఆదిలాబాద్‌
Q. మంత్రాలయ ఏ రాష్ట్ర సచి వాలయం?-
A.మహారాష్ట్ర
Q. 2016 ఒలింపిక్స్‌ను నిర్వహించిన నగరం ఏది?- రియోడీజనీరో
Q . టైమ్‌ ఆసియా ఎడిషన్‌ ఏ ప్రాంతం నుండి వెలువడుతుంది?- హాంగ్‌కాంగ్‌
Q. ''బియాండ్‌ ద లైన్స్‌'' పుస్తక రచయిత ఎవరు?- కులదీప్‌ నయ్యర్‌
Q. ప్లాస్టిక్‌ కరెన్సీని తొలుత అమలులోకి తెచ్చిన దేశం ఏది?- ఆస్ట్రేలియా
Q. బుచ్చిబాబు ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది?- క్రికెట్‌
Q. గాంధీజీని మొట్ట మొదటిసారిగా ''మహాత్మా'' అని సంబోధించినది ఎవరు?- ఠాగూర్‌
Q . ''సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌'' అని 2013 సంవత్సరాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది?- జమ్ము అండ్‌ కాశ్మీర్‌
Q. ''ప్రకృతిని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది'' ఇది ఏ సదస్సు యొక్క నినాదం?- 11వ జీవ వైవిధ్య సదస్సు.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...