చరిత్రలో ఈరోజు /జూన్ 8
సంఘటనలు
1958: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్వీడన్లో ప్రారంభమయ్యాయి.
1990: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
జననాలు -
1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
1924: డి.రామలింగం, ప్రముఖ రచయిత. (మ.1993)
1946: గిరి బాబు, ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.
1957: డింపుల్ కపాడియా, భారత సినిమా నటి.
1959: మాడుగుల నాగఫణి శర్మ, అవధాని
1965: లక్ష్మణ్ ఏలె, ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు.
1975: శిల్పా శెట్టి, భారత సినిమా నటి
మరణాలు -
1845: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1938: బారు రాజారావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి. (జ.1888)
1981: చివటం అచ్చమ్మ, అవధూత మరియు యోగిని.
2002: భూపతిరాజు విస్సంరాజు, ప్రముఖ సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920)
2012: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
2015: దాశరథి రంగాచార్య, ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1928)
జాతీయ /అంతర్జాతీయ దినాలు
ప్రపంచ సముద్ర దినోత్సవం
Comments
Post a Comment