Skip to main content

తెలుగులో ఉత్తమ పుస్తకాలు !!

మనం ఇప్పుడు చదవగలిగితే  తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు :

కన్యాశుల్కం - గురజాడ అప్పారావు 

మహాప్రస్థానం - శ్రీశ్రీ

ఆంధ్ర మహాభారతం - కవిత్రయం

మాలపల్లి - ఉన్నవ లక్ష్మినారాయణ

చివరకు మిగిలేది - బుచ్చిబాబు

అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్

అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

కాలాతీత వ్యక్తులు - డాక్టర్‌ శ్రీదేవి

వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ

కళాపూర్ణోదయం - పింగళి సూరన

సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ

గబ్బిలం - గుఱ్ఱం జాషువా

వసు చరిత్ర - భట్టుమూర్తి

అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు

అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి

అముక్త మాల్యద - శ్రీకృష్ణదేవరాయులు

చదువు - కొడవగంటి కుటుంబరావు

ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు

కవిత్వ తత్వ విచారము - డాక్టర్‌ సిఆర్‌ రెడ్డి

వేమన పద్యాలు - వేమన

కృష్ణపక్షం - కృష్ణశాస్త్రి

మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి

అల్పజీవి - రావిశాస్త్రి

ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

ఆంధ్ర మహాభాగవతం - పోతన

బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి

మొల్ల రామాయణం - మొల్ల

అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య

హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య

మైదానం - చలం

వైతాళికులు - ముద్దుకృష్ణ

ఫిడేలు రాగాల డజన్‌ - పఠాభి

సౌందర నందము - పింగళి, కాటూరి

విజయవిలాసం - చేమకూర వేంకటకవి

కీలుబొమ్మలు - జివి కృష్ణారావు

కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు

మ్యూజింగ్స్‌ - చలం

మనుచరిత్ర- అల్లసాని పెద్దన

పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ

ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్‌ స్వామి

పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు

సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర

దిగంబర కవిత - దిగంబర కవులు

ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ

నీలిమేఘాలు - ఓల్గా

పానశాల - దువ్వూరి రామిరెడ్డి

శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు

అంపశయ్య - నవీన్

చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య

గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం

జానకి విముక్తి - రంగనాయకమ్మ

స్వీయ చరిత్ర - కందుకూరి

మ¬దయం - కెవి రమణారెడ్డి

నారాయణరావు - అడవి బాపిరాజు

విశ్వంభర - సినారె

దాశరథి కవిత - దాశరథి

కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

నేను.. నా దేశం - దర్శి చెంచయ్య

నీతి చంద్రిక - చిన్నయ సూరి

పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం

ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి

పారిజాతాపహరణం - నంది తిమ్మన

పల్నాటి వీర చరిత్ర - శ్రీనాథుడు

రాజశేఖర చరిత్ర - కందుకూరి

రాధికా సాంత్వనము - ముద్దు పళని

స్వప్ప లిపి - అజంతా

సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి

శృంగార నైషధం - శ్రీనాథుడు

ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు

విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు

అను క్షణికం - వడ్డెర చండీదాస్

ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ

అడవి ఉప్పొంగిన రాత్రి - విమల

చంఘీజ్‌ ఖాన్‌ - తెన్నేటి సూరి

చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి

చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్

చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్

గద్దర్‌ పాటలు - గద్దర్

హాంగ్‌ మీ క్విక్‌ - బీనాదేవి

ఇస్మాయిల్‌ కవిత - ఇస్మాయిల్

కుమార సంభవం - నన్నే చోడుడు

కొయ్య గుర్రం - నగ్నముని

మైనా - శీలా వీర్రాజు

మాభూమి - సుంకర, వాసిరెడ్డి

మోహన వంశీ - లత

నగరంలో వాన - కుందుర్తి

రాముడుండాడు రాజ్యముండాది - కేశవరెడ్డి

రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి

సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి

శివారెడ్డి కవిత - శివారెడ్డి

సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్‌ సుదర్శనం

స్వేచ్ఛ - ఓల్గా

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

..😊😊😊

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...