Skip to main content

జనరల్ నాలెడ్జి - ఐచ్చిక ప్రశ్నలు వాటి సమాధానాలు !!


1) మలేరియా వ్యాది ఏ అవయవం పై ప్రభావం చూపుతుంది ?
1) ప్లీహం                 2) కాలేయం 
3) గుండె                 4) ఊపిరి తిత్తులు 
జ:1
2) అప్పుడే పుట్టిన శిశువులో ఉండే ఎముకల సంఖ్య ?
1) 206                2) 208
3) 260                4) 280
జ:4
3) ఎంజైమ్ ల  యొక్క ఉపయోగం ?
1) ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడును 
2) శ్వాష క్రియ నందు తోడ్పాటు 
3) పునరుత్పత్తి 
4) ప్రతి రక్షణ 
జ:1
4) పాంక్రియాస్  నుండి లభించే  స్రావం ఏది ?
1) బైల్ రసం             2) ఇన్సులిన్ 
3) జటర రసం            4) ఏది కాదు 
జ:2
5) ఈ క్రింది వాటిలో నవ్వు పుట్టించు వాయువు ?
1) నైట్రిక్ ఆసిడ్                   2) నైట్రస్ ఆక్సైడ్ 
3) నైట్రిక్ ఆక్సైడ్                  4) హైడ్రోజన్ పెరాక్సైడ్ 
జ:2
6) సోనార్  యొక్క ఉపయోగం  ఏది ?
1) ద్రవాల వేగం ను కొలుచుటకు 
2) ద్రవాల సాంద్రతను కొలుచుటకు 
3) సముద్రపు లోతును గుర్తించుటకు 
4) ఓడ యొక్క వేగాన్ని కొలుచుటకు 
జ:3
7) మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం  ఏది ?
1) రాజస్తాన్               2) ఆంధ్ర ప్రదేశ్ 
3) మహారాష్ట్ర              4) తమిళ నాడు 
జ:2
8) భారత రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటి వరకు ఎన్ని సార్లు సవరించబడినది ?
1) సవరించ బడ లేదు        2) ఒక సారి 
3) రెండు సార్లు                4) ప్రతి ఆరు నెలల కొక సారి  
జ:2
9) శ్రీ బాగ్  అనేది  ఎవరి  ఇల్లు ?
1) కందుకూరి నివాసం 
2) కాశీనాధుని నాగేశ్వర రావు 
3) రాజ రామ్ మోహన్ రాయ్ 
4) లార్డ్ కర్జన్ 
జ:2
10) భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు కాంగ్రెస్స్ అధ్యక్షుడి గా ఉన్న వారు ఎవరు ?
1) అనీబిసెంట్           2) జే.బి.కృపలానీ 
3) వల్లభాయి పటేల్     4) జవహర్ లాల్ నెహ్రు 
జ:2

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...