Skip to main content

ఆర్యుల నాగరికత - వేదాలు !!

ఆర్యుల నాగరికత-వేదాలు
 వేద కాలం నాటి నాగరికతను ఆర్యనాగరికత అంటారు 
వేదం అనగా జ్ఞానం అని అర్దం. వేద*ఆర్యుల నాగరికతం అనే పదం విద్ అనే సంస్కృత పదం నించి జనించింది. 
వేదాలను సంహితలు అని పిలుస్తారు. 
వేదాలు నాలుగు: 
1)ఋగ్వేదం 2)సామవేదం 3) యజుర్వేదం 4) అధర్వణ వేదం 

*ఆర్యుల రాకతోనే భారత దేశంలో చారిత్రక యుగం ప్రారంభం అయినట్లు వాగ్మయ అదారాలను బట్టి తెలుస్తుంది. 

*ఆర్యుల ముఖ్య వృత్తి వ్యవసాయం 

*ఆర్యుల నాగరికత గ్రామీణనాగరికత 

*ఆర్యుల కుటుంబ వ్యవస్త పితృస్వామ్య కుటుంబం

*ఆర్యుల కాలంలో యుద్దాలు ఎక్కువుగా ఆవులకోసం జరిగేవి 

*ఆర్యులు ఆరాధించిన ప్రకృతి దేవతలు - ఇంద్రుడు,వరుణుడు,అగ్ని 

*ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత-ఇంద్రుడు 

*ఆర్యులు సేవించిన పానీయాలు -సోమ,సుర 

1)ఋగ్వేదం:- క్రీ.పూ.1500-1000 మధ్యకాలం 
*ౠగ్వేదంలో ఎక్కువసార్లు వాడిన పదం -ఓం(1028 సార్లు) 

 *ఆర్యుల గురించి తెలిపే అత్యుత్తమ ఆధారం ఋగ్వేదం 

*దీనిలో 1028 శ్లోకాలు గలవు.10 భాగాలుగా విభజించబడింది 

*ౠగ్వేద కాలాంతానికి సమాజం 4 వర్గాలుగా విభజింపబడింది 

*ఈ వేదంలో సరస్వతి నదికి అధిక ప్రాముఖ్యం ఇవ్వబడింది 

*ఋగ్వేద శ్లోకాల్లో తరుచుగా పేర్కొన్న నది బ్రహ్మపుత్ర 

*పురుషసూక్తం ఋగ్వేదంలో భాగంగా ఉంది 

2) సామవేదం: 
 *ఇందులో 1603 శ్లోకాలు కలవు 
 *భారతీ సంగీతపు మూలభిజాలు కలవు 

3) యజుర్వేదం: 
*యజ్ఞ సమయంలో అనుసరించాల్సిన నియమనిబంధనలు,మంత్రాలు ఉన్నాయి. 
*ఆయుర్వేదానికి చెందిన మూలాలు ఈవేదంలో కలవు 

4) అధర్వణ వేదం: 
*రోగాలు,దుష్టశక్తులను పారద్రోలడానికి అవసరమైన మంత్రాలు ఈవేదంలో ఉన్నాయి 
*గోత్రాన్ని గురించి ప్రధమంగా పేర్కొనడం జరిగింది.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...