చరిత్రలో ఈ రోజు/ జూన్ 4
సంఘటనలు:
1938: మూడవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
2004: భారత లోక్సభ స్పీకర్గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.
2010: జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు.
జననాలు:
1694: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774)
1694: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774)
1897: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981)
1944: కిడాంబి రఘునాథ్, సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకులు. (మ.2003)
1946: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.
1950: ఎస్. పి. వై. రెడ్డి, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు మరియు అధినేత.
1961: ఎం. ఎం. కీరవాణి, ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు.
1984: ప్రియమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటి.
మరణాలు:
1998: ఆరుద్ర, కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు. ( జ.1925)
2001: దీపేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు.
2006: బూదరాజు రాధాకృష్ణ, ప్రసిద్ధ భాషావేత్త. (జ.1932)

Comments
Post a Comment