Skip to main content

జనరల్ నాలెడ్జ్

*🏹 జనరల్ నాలెడ్జ్ 🎯*


1. ఓ జోన్ ఏ లక్షణమును కలిగి ఉంటుంది ? 

A. డయా మేగ్నటిక్ 
B. పారా మేగ్నటిక్ 
C. ఫెర్రో మేగ్నటిక్ 
D. ఏది కాదు 

జ. డయా మేగ్నటిక్


2. గ్రామ సర్పంచ్ ల పదవీ కాలం ఎంత ? 

A. 3 సం 
B. 4 సం. 
C. 5 సం. 
D. గ్రామ ప్రజల ఇష్టం మేరకు 

జ. 5 సం.


3. "సర్వెంట్స్ అఫ్ ఇండియా సొసైటి" వ్యవస్తాపకులు ఎవరు ? 

A. దాదాబాయి నౌరోజీ 
B. బాల గంగాధర్ తిలక్ 
C. గోపాల కృష్ణ గోఖలే 
D. ఎం.ఎన్.రాయ్ 

జ. గోపాల కృష్ణ గోఖలే

 
4. హసిం కమిటి దేనికి సంబందించినది ? 

A. పట్టణ ప్రాంతం లో పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించడానికి అవసరమైన పద్దతులు సూచించడం 
B.పట్టణ మురుగు నీటి సౌకర్యాలను మెరుగు పరచడం 
C. నిరుపేద కుటుంబాలకు ఉపాధి కల్పించడం 
D. పట్టణ కాలుష్య నియంత్రణ చర్యలను సూచించడం 

జ. పట్టణ ప్రాంతం లో పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించడానికి అవసరమైన పద్దతులు సూచించడం

 
5. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్స్ ఏర్పడిన సంవత్సరం ? 

A. 1928 
B. 1932 
C. 1935 
D. 1938 

జ. 1938


6. రాష్ట్ర పతి పదవికి పోటీ చేయడానికి కనీస వయో పరిమితి ? 

A. 25 
B. 30 
C. 35 
D. 40 

జ.35


7. రెండు ధర్పనాలను 72 డిగ్రీ ల కోణం లో అమర్చితే ఏర్పడే ప్రతిబింబాల సంక్య ఎంత ? 

A. 5 
B. 6 
C. 7 
D. 4 

జ. 5

 
8. జ్ఞాన్ పీథ్ అవార్డు నగదు బహుమతి ఎంత ? 

A. 10 లక్షలు 
B. 5 లక్షలు 
C. 2 లక్షలు 
D. 1 లక్ష 

జ. 5 లక్షలు


9. జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన దేవరు ? 

A. బులుసు సాంబమూర్తి 
B. కాకాని వెంకట రత్నం 
C. జోగావరపు బాస్కర నాయుడు 
D. గిడుగు రామ మూర్తి 

జ. కాకాని వెంకట రత్నం

 
10. భారత దేశం లో నరబలులు నిషేదించిన వారు ఎవరు ? 

A. కర్జన్ 
B. హొర్డింగ్ 
C. బెంటింక్ 
D. డఫ్రిన్ 

జ. హొర్డింగ్

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...