Skip to main content

జనరల్ నాలెడ్జి - వృక్ష సంపద


1. జత్రోప కాండ భాగం నుండి --------తయారు చేస్తారు?
జ. బయో డీజిల్
2. బీడు భూములలో పెంచుటకు అనువైన మొక్క ఏది?
జ. గ్లైరిసీడియా
3. తరిగిపోని వనరులకు ఉదాహరణలు ఏవి?
జ. గాలి. నీరు. నేల
4. ప్రపంచంలో విడుదల అయ్యే హరిత వాయువులలో ఎంత శాతం అడవులు నరకడం వలన విడుదల అవుతాయి?
జ. 15 శాతం
5. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?
జ. 1972
6. జీవవిధానం వలన నాశనం చేయగల పదార్థాలను ఏమంటారు?
జ. బయోడీగ్రేడబుల్ పదార్థాలు
7. పర్యావరణ సమస్యలకు సులువైన పరిష్కారం ఏమిటి?
జ. చెట్లను పెంచడం
8. గంటల కొలది కంప్యూటర్, ఫోన్ లాంటివి ఉపయోగించేవారు -------- కు గురి అవుతారు? 
జ. రేడియేషన్ 
9. గాలి లోని ఘాన రూప మరియు ద్రవ రూప రేణువులను ఏమంటారు?
జ. ఏరోసోల్స్
10. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు?
జ. జీన్ బాప్టిస్ట్ ఫారియర్
11. వాతావరణంలోనికి ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులు చేరితే ------ కు దారి తీస్తుంది.
జ. గ్లోబల్ వార్మింగ్
12. భూగర్భ జలాలు తగ్గిపోకుండా ఉండుటకు ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ఏది?
జ. ఇంకుడు గుంతలు
13. జీవ ఇంధన ఉత్పత్తికి --------- మొక్కను ఉపయోగిస్తారు
జ. జత్రోప
14. ఆహారపు గోలుసులో కాలుష్యాలు చేరడాన్ని ఏమంటారు?
జ. జైవిక వ్యవస్థాపనం
15. జీవ పరిణామంలో అకస్మాత్తుగా కలిగే మార్పును ఏమంటారు?
జ. ఉత్పరివర్తనం
16. శిలాజాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
జ. పురాజీవ శాస్త్రం
17. తిమింగళం వాజాలు, గబ్బిలంలో రెక్కలు, చిరుతలో కాళ్ళు ఎటువంటి అవయవాలు?
జ. నిర్మాణ సామ్య అవయవాలు
18. శిలాజాల వయసును నిర్ధారించే పద్ధతి ఏది?
జ. కార్బన్ డేటింగ్
19. జనాభా సిద్ధాంతాన్ని  ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ. మాల్తస్ 
20. నడిచే అవశేషావయవాల మ్యూజియం అని ఎవరిని అంటారు?
జ. మానవుడిని

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...