Skip to main content

APRIL FOOL.. అసలీ పదం ఎలా వచ్చిందో తెలుసా?

APRIL FOOL..
అసలీ పదం ఎలా వచ్చిందో తెలుసా?

యావత్ భారతజాతిని వెర్రోళ్ళనీ చిత్రించేందుకు జరిగిన పన్నాగంతో పుట్టుకొచ్చింది ఏప్రిల్ ఫూల్ పదం. 1564లో అప్పటి పోప్ తీర్మానంతో జనవరి 1 నూతన సంవత్సరంగా పరిగణించబడింది. అప్పటికీ యుగాలుగా మనజాతి యుగాదిని కొత్త ఏడాదిగా ఆచరించుకుంటూ వచ్చింది. సమస్త భారతీయులు వెర్రిబాగులోళ్ళు కావాలని ఈ పరిణామం జరిగింది. దీన్ని ప్రశ్నించేవాళ్లని ఫూల్స్ గా పిలవాలని సదరు పొప్ సలహా ఇవ్వడంతో ప్రతి ఆంగ్లేయుడూ ఎదురైన ప్రతి భారతీయుడ్ని ఫూల్ గా వ్యవహరించడం మొదలుపెట్టాడు.

శుద్ధపాడ్యమిని ఎందుకు మార్చారని అడిగేలోపే.. నాటి పండుగరోజైన ఏప్రిల్ 1ని ఫూల్స్ డే అని అధికారిక ప్రకటన చేసేశాడు. అప్పట్నుంచి ఎన్నో తరాలు మారాయి. నిజాన్ని కాలరాసి ఫూల్స్ డే ఆచరణని మనుగణనలో ఉంచనే ఉంచేశారు. మనల్ని వెధవలను చేసిన ఆ ప్రక్రియను మనకు తెలీకుండా మనమే కొనసాగిస్తున్నాం. ఏప్రిల్ ఫూల్, మనని మనమే ఫూల్సు చేస్కుంటున్నాం
  దయచేసి ఆ పాశ్చాత్యుల,తురుష్కుల మోసపూరితమైన, మన ఆత్మాభిమానాన్ని మనమే అవమానించుకునే అలవాట్లను ఇకనైన త్యజించుదాం,
దయచేసి ఆ దరిద్రపు ఆచారాన్ని మానేయండి...🙏

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...